19, అక్టోబర్ 2009, సోమవారం

మూడువందల యాభైయ్యొకటవ సభ

నవలా విలాసం

అధ్యక్షులు : శ్రీ అవనాపు సూరిబాబు
(మున్సిపల్ ఛైర్మన్, విజయనగరం)
వక్త : శ్రీ నండూరి రాజగోపాల్
(`చినుకు ' సంపాదకులు, విజయవాడ)
విషయం : ఇప్పటికీ గోపీచంద్ నవలలు అవసరమా!
సమ్మానకర్త : శ్రీ కె. కృష్ణమూర్తి. బి.కాం, బి.ఎల్
(ప్రముఖ న్యాయవాది)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం: తే 25-10-2009 ఆదివారం సా గం 6.30 నిలకు