23, ఏప్రిల్ 2010, శుక్రవారం

మూడువందల అరవైయ్యవ సభ

కవితాచమత్కృతి

అధ్యక్షులు : శ్రీ మేకా కాశీవిశ్వేశ్వరుడు
(మున్సిపల్ కౌన్సిలర్, డైరక్టర్: సిటీ కేబుల్, విజయనగరం)
వక్త : డా || యస్. టి. పి. శ్రీనివాసాచార్యులు
(ప్రథమ శ్రేణి తెలుగు పండితులు, కొండకర్ల )
విషయం : దక్షిణాంధ్ర యుగ ప్రబంధాలు - చమత్కారాలు
సమ్మానకర్త : సహజకవి శ్రీ తూట బాబాజీ
(కార్యవర్గ సభ్యులు, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 25-04-2010 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు