12, జులై 2009, ఆదివారం

పాండురంగ సుకవి పద్యంపు హరువు

మూడువందల నలభైయ్యెనిమిదవ సభ

పాండురంగ సుకవి పద్యంపు హరువు

అధ్యక్షులు : శ్రీమతి భోగరాజు సూర్యలక్ష్మి
(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఫోర్టు బ్రాంచ్), విజయనగరం)
వక్త : డా|| ఎన్. అనంతలక్ష్మి, ఎం.ఎ;పిహెచ్.డి.
(ఆంధ్రోపన్యాసకురాలు, రైల్వేడిగ్రీ కాళాశాల, హైదరాబాద్)
విషయం : రామకృష్ణుని కవితారామణీయకం
సమ్మానకర్త : శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాష్
(కార్యదర్శి, విజయభావన)
వేదిక : గురజాడ స్మారక జిల్లాకేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే || 26-07-2009 ది ఆదివారం సా|| గం|| 6.30 ని|| లకు

5, జులై 2009, ఆదివారం

విజయభావన ఆవిర్భావము

మధురభావన, మంచిమాట, సాహితీమైత్రి, సమాజచైతన్యం విజయభావన మిత్ర సమాఖ్య ఆశయం. చిగుళ్ళే చెట్లనవ్వులు, ఆశలే జీవనలతల నవ్వులు అంటూ ఈ సదాశయంతో క్రోధన ఉగాది తేదీ 22-03-1985 శుక్రవారం ఉ 10 గంలకు, సహౄదయ సాహితీ మేధావుల, మేధామథనంలోంచి ఆవిర్భవించింది విజయభావన సాహితీమిత్ర సమాఖ్య.

విజయభావన సాహితీమిత్ర సమాఖ్య వ్యవస్థాపక విజయసారథులు

1) గౌరవాధ్యక్షులు శ్రీ కూరెళ్ళ వెంకటశాస్త్రి - బి.ఎ.ఎల్.ఎల్.బి,
2) గౌరవకార్యదర్శి శ్రీ కె. కూర్మనాథం - ఎం.ఎ
3) అధ్యక్షులు డా ఆచార్యభావన్
4) ఉపాధ్యక్షులు - శ్రీ పి. మోహన్
5) కార్యదర్శి డా ఎ. గోపాలరావు
6) ఉపకార్యదర్శి చి కె. ఎస్. ఎస్. బాపూజీ
7) కోశాధికారి శ్రీ పి. ప్రసాద్