15, జనవరి 2010, శుక్రవారం

మూడువందల యాభైయ్యారవ సభ

వసుచరిత్ర వైచిత్రి

అధ్యక్షులు : శ్రీ ఎస్. ఎస్. ఎస్. ఎస్. వి. ఆర్. ఎమ్. రాజు
(ప్రముఖ న్యాయవాది, వ్యవస్థాపకులు సాగి శివ సీతారామరాజు స్మారక కళాపీఠం, విజయనగరం)
వక్త : శ్రీ కె. కోటారావు, భాషాప్రవీణ, విద్యాప్రవీణ, ఎం.ఎ
(ఆంధ్రపద్య కవితా సదస్సు విశాఖ జిల్లా అధ్యక్షులు, అనకాపల్లి )
విషయం : రామరాజ భూషణుని కవితా రామణీయకం
సమ్మానకర్త : శ్రీమతి పి. ఈశ్వరీమోహన్
(సహాయ కార్యదర్శి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 31-01-2010 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు