10, మార్చి 2010, బుధవారం

మూడువందల యాభైయ్యెనిమిదవ, మూడువందలయాభైతొమ్మిదవ సభలు

ఇరవై అయిదవ వార్షికోత్సవము - రజతోత్సవవము
శ్రీవికృతి ఉగాది

ప్రకృతి - ప్రగతి

అధ్యక్షులు : శ్రీ రావి. ఎన్. అవధాని
(అధ్యక్షులు, విజయభావన)
జ్యోతిప్రకాశనం : శ్రీ సిహెచ్. అప్పలరాజు,
(ప్రొ|| సాయిబాబా పవర్‍ప్రస్)
ఫోటో ఎగ్జిబిషన్ : విజయనగర్ ఫోటోగ్రాఫిక్ అసోసియేషన్
ప్రెసిడెంట్ : వి. ఆర్. రామునాయుడు; సెక్రటరీ : వి. రాజశేఖర్
ప్రారంభకులు : Rt శ్రీ. జి. శివకుమార్
(మేనేజింగ్ డైరెక్టర్, ఎస్. వి. ఎన్. లేక్ పేలస్)
ముఖ్య అతిథి : డా|| పొత్తూరి వేంకటేశ్వరరావు
(ప్రముఖ సంపాదకులు, హైదరాబాద్)
ప్రత్యేక అతిథి : డా|| యు. ఎ. నరసింహమూర్తి(ప్రఖ్యాత సాహితీమూర్తి) గారికి
విజయభావన సమ్మానం
సంపూర్ణ శతావధాన గ్రంథావిష్కరణ
జ్ఞాపికలప్రదాత : డా|| వై. బాబూరావు
(ప్రొప్రయిటర్, హోటల్ మయూర)

పురస్కృతమూర్తి స్తుతి

అధ్యక్షులు : శ్రీ బులుసు జి ప్రకాష్
(ఉపాధ్యక్షులు, విజయభావన)
సమన్వయకర్త : డా|| ఎ. గోపాలరావు
(ప్రధాన కార్యదర్శి, విజయభావన)
జ్ఞాపికల ప్రదాత : శ్రీ ధవళ సర్వేశ్వరరావు
(అధ్యక్షులు, ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్)

కుమారి నడిమింటి విజయలక్ష్మి : ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ, శారదా అశోక్ వర్థన్
శ్రీ బిహెచ్. శివరామ్ : మధునాపంతుల, నండూరి
శ్రీ తూట బాబాజీ : కరుణశ్రీ, ఎస్ టి. జ్ఞానానంద కవి
డా|| జక్కు రామకృష్ణ : మిక్కిలినేని, గొల్లపూడి
శ్రీమతి బిహెచ్. దేవీప్రకాశమ్మ : రజనీకాంతరావు, వాసా ప్రభావతి
శ్రీమతి పి. ఈశ్వరీమోహన్ : నాయని కృష్ణకుమారి, జి. వి . సుబ్రహ్మణ్యం
శ్రీ బిహెచ్. బాబూజీ : మాలతీ చందూర్, ద్వివేదుల విశాలాక్షి
శ్రీ బిహెచ్. నరసింహం : కొత్తపల్లి వీరభద్రరావు, పాలంకి
శ్రీ పి. శిరీషా రఘునాథశర్మ : ఉత్పల సత్యనారాయణ, శలాక రఘునాథ శర్మ
శ్రీ కె. శారదాప్రసాద్ : ఆరుద్ర, ఆవంత్స సోమసుందర్
శ్రీమతి ఎ. లలితాశంకర్ : భ.రా.గో., రావూరి భరద్వాజ
కుమారి అడిదం ఇందిరాంబ : బోయిభీమన్న, ఆచార్య ఎన్. గోపి

వేదిక : ఆనందగజపతి కళాక్షేత్రం

సమయం : 16-03-2010 మంగళవారం ఉద|| 9.30 గం||


చైత్రప్రభ

అధ్యక్షులు : సేవాశిరోమణి శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
(గౌరవాధ్యక్షులు, విజయభావన)
ముఖ్య అతిథి, పురస్కార ప్రదాత : శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎం.ఎల్.ఎ
(అధ్యక్షులు, శ్రీ సాయి ఫౌండేషన్; ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ, విజయనగరం)

పురస్కారగ్రహీత : డా|| పొత్తూరి వేంకటేశ్వరరావు
(ఆం.ప్ర. ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షులు)
ప్రియాతిథి : శ్రీ అవనాపు సూరిబాబు
(పురపాలక సంఘాధ్యక్షులు, విజయనగరం)

జ్ఞాపికల ప్రదాత : శ్రీ కె. వి. ఎస్. కె. ప్రసాద్
(హిమాంశు బుక్ డిపో)
విద్యార్థులకు, కళాకారులకు జ్ఞాపికల ప్రదాత : శ్రీ కె. కృష్ణమూర్తి
(ప్రముఖ న్యాయవాది)(కీ||శే|| కూరెళ్ళ వేంకటశాస్త్రి అండ్
మనోరమ మొమోరియల్ ట్రస్టు)

రాష్ట్రస్థాయి ఉత్తమ శతకసాహిత్య వ్యాస స్పర్థ విజేత : శ్రీ ద్వాదశి సుబ్రహ్మణ్యప్రభాకరరావు, తెలుగుపండిట్, కాకినాడ

బహుమతి ప్రదాత : శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
(గౌరవాధ్యక్షులు, విజయభావన)

సాంస్కృతిక కార్యక్రమాలు (సభాప్రారంభంలో)
నృత్య ప్రదర్శనలు : నిర్వహణ - నర్తనశాల , డి. రాధికారాణి
మిమిక్రీ : దాదా (నెల్లిమర్ల)
మేజిక్ : సలీమ్ (విజయనగరం)



వేదిక : ఆనందగజపతి కళాక్షేత్రం

సమయం : 16-03-2010 మంగళవారం సా|| 6.00 గం||