26, నవంబర్ 2009, గురువారం

మూడువందల యాభైమూడవ సభ

తెలుగు వెలుగు

అధ్యక్షులు : శ్రీ ఎం. సుధాకర్
(ప్రొ|| శ్రీకృష్ణా బజాజ్, విజయనగరం)
వక్త : డా|| జి. వి. పూర్ణచందు
(తెలుగు భాషోద్యమ ప్రముఖులు, ప్రధాన కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితల సంఘం, విజయవాడ)
విషయం : తెలుగుభాషా ప్రాచీనత - నూతన పరిశోధనాంశాలు
సమ్మానకర్త : కుమారి అడిదం ఇందిరాంబ
(సహాయ కార్యదర్శి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 29-11-2009 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

మూడువందల యాభైరెండవ సభ

(నలభైరెండవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా)

తెలుగు లెంక - శ్రీ తుమ్మల

అధ్యక్షులు : శ్రీ రావి- ఎన్. అవధాని
(అధ్యక్షులు, విజయభావన)
వక్త : శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్
(కార్యదర్శి, విజయభావన)
విషయం : తుమ్మల కవితా వైభవం

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 15-11-2009 ఆదివారం సా|| గం|| 6.00 ని||లకు

గమనిక : వక్త తన ప్రసంగసారాన్ని వ్యాస రూపంలో padyam.net లో పొందుపరిచారు.