మధురభావన, మంచిమాట, సాహితీమైత్రి, సమాజచైతన్యం విజయభావన మిత్ర సమాఖ్య ఆశయం. చిగుళ్ళే చెట్లనవ్వులు, ఆశలే జీవనలతల నవ్వులు అంటూ ఈ సదాశయంతో క్రోధన ఉగాది తేదీ 22-03-1985 శుక్రవారం ఉ 10 గంలకు, సహౄదయ సాహితీ మేధావుల, మేధామథనంలోంచి ఆవిర్భవించింది విజయభావన సాహితీమిత్ర సమాఖ్య.
విజయభావన సాహితీమిత్ర సమాఖ్య వ్యవస్థాపక విజయసారథులు
1) గౌరవాధ్యక్షులు శ్రీ కూరెళ్ళ వెంకటశాస్త్రి - బి.ఎ.ఎల్.ఎల్.బి,
2) గౌరవకార్యదర్శి శ్రీ కె. కూర్మనాథం - ఎం.ఎ
3) అధ్యక్షులు డా ఆచార్యభావన్
4) ఉపాధ్యక్షులు - శ్రీ పి. మోహన్
5) కార్యదర్శి డా ఎ. గోపాలరావు
6) ఉపకార్యదర్శి చి కె. ఎస్. ఎస్. బాపూజీ
7) కోశాధికారి శ్రీ పి. ప్రసాద్
5, జులై 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి