13, ఆగస్టు 2009, గురువారం

బాలభారతి

మూడువందల నలభైతొమ్మిదవ సభ

బాలభారతి

అధ్యక్షులు : శ్రీ బగ్గాం రామజోగారావు
(విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, ప్రభుత్వ జూనియర్ కలాశాల గజపతినగరం)
వక్త : శ్రీ కిలపర్తి దాలినాయుడు
(ఉపాధ్యాయులు, సాలూరు)
విషయం : విజయనగరం జిల్లాలో బాలసాహిత్యం తీరుతెన్నులు
సమ్మానకర్త : శ్రీమతి ఎ. లలితాశంకర్
(సహాయకార్యదర్శి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 30-08-2009 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి