శతావధాన ప్రారంభ సభ
అధ్యక్షులు : సేవాశిరోమణి
శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
గౌరవాధ్యక్షులు, విజయభావన
జ్యోతిప్రకాశకులు : శ్రీ గురాన సాధూరావు
ప్రముఖ వ్యాపారవేత్త, సంఘసేవకులు
అవధాని : మహాసహస్రావధాని
డా|| గరికిపాటి నరసింహారావు
ముఖ్య అతిథి : శ్రీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎం.ఎల్.సి
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు
విశిష్ట అతిథి : శ్రీ వి. వి. కాశీవిశ్వనాథం
పూర్వాధ్యక్షులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, విజయనగరం
అవధాన సంచాలకులు : ప్రఖ్యాత సాహితీవేత్త
శ్రీ పేరి రవికుమార్, విశాఖ
సమయం : తే|| 25-12-2009 ఆదివారం, సాయంత్రం గం|| 9.00 గం|| లకు
శతావధాన సమాపనం - సమ్మాన వైభవం
అధ్యక్షులు : సేవాశిరోమణి
శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
గౌరవాధ్యక్షులు, విజయభావన
ముఖ్య అతిథి, పురస్కార ప్రదాత : శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి
అధ్యక్షులు, శ్రీసాయి ఫౌండేషన్
పురస్కార గ్రహీత : ధారణా బ్రహ్మరాక్షస - సహస్రభారతి
డా|| గరికిపాటి నరసింహారావు
ప్రియాతిథి : శ్రీ అవనాపు సూరిబాబు
మ్యున్సిపల్ చైర్మన్, విజయనగరం
గౌరవాతిథి : డా|| పి. లక్ష్మీనరసింహం, ఐ.ఎ.యస్
జాయింట్ కలెక్టర్, విజయనగరం.
ప్రత్యేక ఆహ్వానితులు : శ్రీ సి. యన్. జె. డి. ప్రసాద్
రీజనల్ మేనేజర్, రీజియన్ 5
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
విశాఖపట్నం.
: శ్రీ కె. ఆనందకుమార్
ఎఐయమ్ కాన్సెప్ట్ స్కూలు, విజయనగరం
: శ్రీ ఇ. ఆర్. సోమయాజులు (రాంజీ)
చార్టర్డ్ అకౌంటెంట్, విజయనగరం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
all the best
రిప్లయితొలగించండిఆర్యులారా! నిన్నను నేనొక కామెంట్ మీకుపంపాను. అది మీకు అందిందా? లేదా? ఇది వరలో కూడా వ్రాశాను. మీ నుండి ప్రతిస్పందన లేకపోవడం విచారకరం.ప్రచురితం కలేదు.
రిప్లయితొలగించండిమీకు అందినట్టు తెలిస్తే చాలు.
చింత రామ కృష్ణా రావు.
http//andhraamrutham.blogspot.com
ఆర్యా,
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యలు అందినవి. వెంఠనే చూచుటకు, ప్రత్యుత్తరమిచ్చుటకు తగిన సౌలభ్యం, సౌకర్యం లేనికారణం చేత, ఆలస్యం జరుగుతున్నది.
ప్రస్తుత పరిస్థితులలో ఇది అనివార్యం. క్షంతవ్యులం.